| Daily భారత్
Logo




డీజీగా సందీప్ శాండిల్య.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి

News

Posted on 2024-02-27 08:49:39

Share: Share


డీజీగా సందీప్ శాండిల్య.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఐఏఎస్, ఐఏఎస్ అధికారులపై పలు కీలక మార్పులు చేస్తూ వస్తొంది. ఈ నేపధ్యంలోనే మరో సీనియర్ ఐపీఎస్ అధికారికి పదోన్నతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. టీఎస్ నాబ్ డైరెక్టర్ గా ఉన్న సందీప్ శాండిల్యకు

పదోన్నతి కల్పిస్తూ ఇవ్వాళ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. సందీప్ శాండిల్యను డీజీగా ప్రమోట్ చేస్తూ... సీఎస్ శాంతి కుమారి

ఉత్తర్వులు జారీ చేశారు. 1993 బ్యాచ్ కి

చెందిన సందీప్ శాండిల్య ప్రస్తుతం టీఎస్ నాబ్

డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత

ప్రభుత్వ హాయాంలో హైదరాబాద్ కమీషనర్ గా ఉన్న సందీప్ శాండిల్యను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ గా నియమించింది. మళ్లీ ఆయనకు డీజీగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది...

Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >
Image 1

పత్రికా స్వేచ్ఛ… సమాజం ఊపిరి

Posted On 2026-05-02 22:28:56

Readmore >
Image 1

ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు

Posted On 2026-05-02 22:26:17

Readmore >
Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >