Posted on 2026-08-18 12:14:32
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ బహుజన వీరుడు,మొఘల్ పాలకులపై పోరాడిన విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్,ధైర్యసాహసాలు, అణగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాటాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని,సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి,గోల్కొండ కోటను ఏలిన వీరునిగా పాపన్న గౌడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని,ఆయన స్మారకార్థం విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు,బిజెపి నాయకులు కృష్ణ,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కోలికపోగు కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-08-18 12:14:32
Readmore >
సిరిసిల్లను "టూరిస్ట్ స్పాట్" లా చూస్తున్న KTR... అంబేద్కర్ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బీజేపీ లేఖ
Posted On 2026-08-18 10:36:48
Readmore >
సిరిసిల్ల పెద్దూరులో ఘోర అగ్నిప్రమాదం... ఫర్నిచర్ షాప్లో ఒక కూలీ సజీవ దహనం
Posted On 2026-08-18 07:45:34
Readmore >
గలిగే లక్ష్మయ్య(చంటి) చిత్రపటానికి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనిషా లక్ష్మీ మదన్లాల్
Posted On 2026-08-17 18:43:37
Readmore >
బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గెలిగే చంటి కుటుంబాన్ని పరామర్శించిన జూలూరుపాడు మండల బిఆర్ఎస్ నాయకులు
Posted On 2026-08-17 18:41:29
Readmore >
న్యూఢిల్లీలో ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యాలయంలో మద్దిశెట్టి బృందం సమావేశం
Posted On 2026-08-17 18:28:24
Readmore >
₹7 లక్షల క్రిప్టో మోసం... ఫేస్బుక్లో ఉచ్చు వేసి దోచుకున్న ముఠా గుట్టు రట్టు
Posted On 2026-08-17 15:32:36
Readmore >