Posted on 2026-06-13 17:02:49
నత్త నడక నడుస్తున్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు
సరయిన వైద్య సదుపాయం లేక గాల్లో కలుస్తున్న ప్రమాద బాధితుల ప్రాణాలు
డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో నిర్మిస్తున్న 100పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం అశ్వారావుపేటలో నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు నత్త నడక నడుస్తున్నది,గత ప్రభుత్వాలు...ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అశ్వారావుపేటలో వైద్య సేవలు మెరుగు పర్చలేకపోయారు,సరైన వైద్యం అందక దుర ప్రాంత వెళ్ళే సరికి పేసెంట్ల ప్రాణాలు గాల్లో కలుస్తున్నవి,ఏజెన్సీ ప్రాంతం మారు మూల గ్రామాల నుంచి ప్రజలు వైద్యం కోసం ఇక్కడకు వస్తె స్కానింగ్,X-ray ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది,స్థానిక ఎమ్మెల్యే స్పందించి 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని బిజెపి పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం,ఇ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,పూచి ప్రసాద్, కారం రత్నకుమారి,ఆళ్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >