Posted on 2026-04-11 19:43:57
డైలీ భారత్, కామారెడ్డి: స్థానిక కామారెడ్డి పట్టణంలోని శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన షబ్బీర్ అలీ గారు విద్యార్థుల శ్రేయస్సు కోసం కృషి చేస్తానని తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని,విద్యార్థుల సర్వతో ముఖ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని మరియు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ టాపర్లను కూడా అభినందనలు తెలియజేశారు విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యాభివృద్ధిలో మన కళాశాలలు ఎల్లపుడు ముందు ఉంటాయని తెలియజేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మరియు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ లక్ష్మీరాజ గౌడ్ మరియు కళాశాల చైర్మన్ గురువేందర్ రెడ్డి సార్ మరియు ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ గౌడ్ సత్యనారాయణ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి మరియు విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >