Posted on 2026-04-10 17:14:44
డైలీ భారత్, కామారెడ్డి: TVAE JAC ఆధ్వర్యంలో ఈ రోజు కామారెడ్డి డివిజన్ లో ఆర్టిసన్ కార్మికులు మరియు CL ఆన్మ్యన్ కార్మికులు అందరూ సమ్మె లో పాల్గొన్నారు. ఇట్టి సమ్మె ఉదేశ్యం ఇపుడు ఎలక్సిటీ డిపార్ట్మెంట్ మెంట్ లో ఉన్నటు వంటి ఆర్టిసన్ కార్మికుకు APSEB సర్వీస్ రూల్స్ తోపాటు కన్వర్షన్ ఇవ్వాలి. అదేవిధముగా CL ఆన్మ్యన్ కార్మికులను TGSPDCL కంపెనీ తరహాలో ఆర్టిసన్ కార్మికులుగా గుర్తించాలి మరియు పీస్ రేట్ వర్కలకు GO. NO. 11 ప్రకారం వేతలు వర్తిపాపజేయాలి. ఇట్టి సమ్మె కు మద్దతుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కన్వీనర్ B. Harikrishna
కామారెడ్డి జిల్లా జేఏసీ కో చైర్మన్ భీంరాజ్,వర్కింగ్ ప్రెసిడెంట్ కిస్ట గౌడ్,కామారెడ్డి జిల్లా జేఏసీ కన్వీనర్ జయసింహ రెడ్డి కామారెడ్డి డివిజన్ జేఏసీ చైర్మన్ సునీల్ గౌడ్, కన్వీనర్ రంజిత్ యాదవ్ T.స్వామి CL అన్మైన్ కార్మికులు రవి నితిన్ ప్రదీప్ తదితరులు పాలుగోనారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >