Posted on 2026-04-10 13:44:44
డైలీ భారత్, కామారెడ్డి: TVAE JAC ఆధ్వర్యంలో ఈ రోజు కామారెడ్డి డివిజన్ లో ఆర్టిసన్ కార్మికులు మరియు CL ఆన్మ్యన్ కార్మికులు అందరూ సమ్మె లో పాల్గొన్నారు. ఇట్టి సమ్మె ఉదేశ్యం ఇపుడు ఎలక్సిటీ డిపార్ట్మెంట్ మెంట్ లో ఉన్నటు వంటి ఆర్టిసన్ కార్మికుకు APSEB సర్వీస్ రూల్స్ తోపాటు కన్వర్షన్ ఇవ్వాలి. అదేవిధముగా CL ఆన్మ్యన్ కార్మికులను TGSPDCL కంపెనీ తరహాలో ఆర్టిసన్ కార్మికులుగా గుర్తించాలి మరియు పీస్ రేట్ వర్కలకు GO. NO. 11 ప్రకారం వేతలు వర్తిపాపజేయాలి. ఇట్టి సమ్మె కు మద్దతుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కన్వీనర్ B. Harikrishna
కామారెడ్డి జిల్లా జేఏసీ కో చైర్మన్ భీంరాజ్,వర్కింగ్ ప్రెసిడెంట్ కిస్ట గౌడ్,కామారెడ్డి జిల్లా జేఏసీ కన్వీనర్ జయసింహ రెడ్డి కామారెడ్డి డివిజన్ జేఏసీ చైర్మన్ సునీల్ గౌడ్, కన్వీనర్ రంజిత్ యాదవ్ T.స్వామి CL అన్మైన్ కార్మికులు రవి నితిన్ ప్రదీప్ తదితరులు పాలుగోనారు
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >