| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యుత్ సంస్థలో సమ్మె సైరాన్...3వ రోజుకు సమ్మె చేరుకుంది

విద్యుత్ సంస్థలో సమ్మె సైరాన్...3వ రోజుకు సమ్మె చేరుకుంది

డైలీ భారత్, కామారెడ్డి: TVAE JAC ఆధ్వర్యంలో ఈ రోజు కామారెడ్డి డివిజన్ లో ఆర్టిసన్ కార్మికులు మరియు CL ఆన్మ్యన్ కార్మికులు అందరూ సమ్మె లో పాల్గొన్నారు. ఇట్టి సమ్మె ఉదేశ్యం ఇపుడు ఎలక్సిటీ డిపార్ట్మెంట్ మెంట్ లో ఉన్నటు వంటి ఆర్టిసన్ కార్మికుకు APSEB సర్వీస్ రూల్స్ తోపాటు కన్వర్షన్ ఇవ్వాలి. అదేవిధముగా CL ఆన్మ్యన్ కార్మికులను TGSPDCL కంపెనీ తరహాలో ఆర్టిసన్ కార్మికులుగా గుర్తించాలి మరియు పీస్ రేట్ వర్కలకు GO. NO. 11 ప్రకారం వేతలు వర్తిపాపజేయాలి. ఇట్టి సమ్మె కు మద్దతుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కన్వీనర్ B. Harikrishna

కామారెడ్డి జిల్లా జేఏసీ కో చైర్మన్ భీంరాజ్,వర్కింగ్ ప్రెసిడెంట్ కిస్ట గౌడ్,కామారెడ్డి జిల్లా జేఏసీ కన్వీనర్ జయసింహ రెడ్డి కామారెడ్డి డివిజన్ జేఏసీ చైర్మన్ సునీల్ గౌడ్, కన్వీనర్ రంజిత్ యాదవ్ T.స్వామి CL అన్మైన్ కార్మికులు రవి నితిన్ ప్రదీప్ తదితరులు పాలుగోనారు

Previous ప్రేమజంట ఆత్మహత్య
Next ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
ADVERTISEMENT