Posted on 2026-04-03 08:57:41
డైలీ భారత్, తల్లాడ మండలం: మండల పట్టణ పలు గ్రామ ప్రాంతాల హెచ్ పీ గ్యాస్ లబ్ధిదారులకు ఉదయం నుండీ సాయంత్రం ఇప్పటీ వరకు గ్యాస్ బండలు యువ్యకుండా గేట్ తీయకుండా ఫోన్ చేసిన స్పందించకుండా తార్కనము చేస్తూ లబ్ధిదారులనూ ఇబ్బంది పెడుతున్నారు అంటూ స్థానిక మండల రెవిన్యూ అధికారికి పిర్యాదు చేసిన లబ్ధిదారులు...
పిర్యాదు అందిస్తూ కొందరు బాధితులు ఈ యాజమాన్యం కనీసం నీటి వసతి,నీడ పలు సౌకర్యలూ కల్పించడం లేదూ కే వై సి ఆన్ లైన్ చేయడం లేదూ 952 రూపాయలకూగాను 960 రూపాయలు అధికంగా తీసుకుంటున్నారు ఫోన్ చేసినా ఏమాత్రo స్పందించడం లేదూ అంటూ పాత్రికేయుల సమక్షంలో స్థానిక తహసీల్దార్ కీ పిర్యాదు చేస్తూ ఆవేదనలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బాలిన్ని రమేష్ బాబూ,యస్ కే ఖాసీం,గుగులోతు హరి,కోట నాగమ్మ,ఎక్కిరాల బాబూ,కర్ణమ్మా,మరియమ్మ, బేబీ,మరియు దేవమ్మ తదితరులు పాల్గొన్నారు..
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >