Posted on 2026-04-03 03:27:41
డైలీ భారత్, తల్లాడ మండలం: మండల పట్టణ పలు గ్రామ ప్రాంతాల హెచ్ పీ గ్యాస్ లబ్ధిదారులకు ఉదయం నుండీ సాయంత్రం ఇప్పటీ వరకు గ్యాస్ బండలు యువ్యకుండా గేట్ తీయకుండా ఫోన్ చేసిన స్పందించకుండా తార్కనము చేస్తూ లబ్ధిదారులనూ ఇబ్బంది పెడుతున్నారు అంటూ స్థానిక మండల రెవిన్యూ అధికారికి పిర్యాదు చేసిన లబ్ధిదారులు...
పిర్యాదు అందిస్తూ కొందరు బాధితులు ఈ యాజమాన్యం కనీసం నీటి వసతి,నీడ పలు సౌకర్యలూ కల్పించడం లేదూ కే వై సి ఆన్ లైన్ చేయడం లేదూ 952 రూపాయలకూగాను 960 రూపాయలు అధికంగా తీసుకుంటున్నారు ఫోన్ చేసినా ఏమాత్రo స్పందించడం లేదూ అంటూ పాత్రికేయుల సమక్షంలో స్థానిక తహసీల్దార్ కీ పిర్యాదు చేస్తూ ఆవేదనలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బాలిన్ని రమేష్ బాబూ,యస్ కే ఖాసీం,గుగులోతు హరి,కోట నాగమ్మ,ఎక్కిరాల బాబూ,కర్ణమ్మా,మరియమ్మ, బేబీ,మరియు దేవమ్మ తదితరులు పాల్గొన్నారు..
వెంకట సాయి నగర్ కాలనీలో రోడ్లు శుభ్రపరిచిన శానిటేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు
Posted On 2026-04-03 04:36:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వరకట్నం హత్య కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు
Posted On 2026-04-03 03:53:18
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ముగ్గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్టు, రిమాండ్ తరలింపు
Posted On 2026-04-03 03:51:24
Readmore >
హెచ్ పీ గ్యాస్ బాధితులా నిరసనలు తహసీల్దార్ కీ పిర్యాదులు...
Posted On 2026-04-03 03:27:41
Readmore >
దేశ వ్యాపంగా సంచలనం సృష్టించిన సైబర్ క్రైమ్ కేస్ లో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను అరెస్టు చేసిన సత్తుపల్లి పోలీసులు
Posted On 2026-04-03 03:25:40
Readmore >
భద్రాచలం పాదయాత్రకు తరలి వెళ్లిన తల్లాడ మండలం నారాయణపురం భక్తులు
Posted On 2026-04-03 03:24:24
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఎదుట ప్రధాన రహదారి విస్తరణకు భూ మార్పిడిని వేగవంతం చేయండి
Posted On 2026-04-03 03:23:08
Readmore >