Posted on 2026-04-03 05:21:28
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం
భక్త ఆంజనేయస్వామి ఆలయం, వెంగన్నపాలెం.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: హనుమాన్ భక్తులు దీపాన్ని వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి జూలూరుపాడు మండలంలోని వెంగన్నపాలెం గ్రామంనుండి , ప్రారంభమై రామచంద్రాపురం, గాంధీ నగర్ , అనంతరం ముద్దుల గూడెం, చెంబులగూడెం, కాకర్ల, పడమటి నర్సాపురం రామాలయం, బేతలపాడు, బచ్చల కోయగూడెం, పాపకొల్లు, పలుగ్రామాల్లో హనుమాన్ టెంపుల్ లో దీపం వెలిగించే కార్యక్రమాన్ని చేపట్టినారు , రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ బైక్ ర్యాలీ నిర్వహించారు గ్రామాల్లో ఉన్న హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించే కార్యక్రమం. చేపట్టినారు ఈ రామభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >