Posted on 2026-03-25 10:22:46
వరంగల్ జిల్లా జిల్లాలో స్కానింగ్ సెంటర్ నిర్వాకం
కడుపు నొప్పితో ఉన్న బాలికకు గర్భవతి అని తప్పుడు రిపోర్టు
డైలీ భారత్, వరంగల్: నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది.
కడుపు నొప్పితో వచ్చిన చిన్నారి బాలిక గర్భిణీగా ఉందని, తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం కలకలం రేపింది., ఈ రిపోర్ట్ చూసి షాక్కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే మరో నర్సింగ్ హోమ్లో పరీక్షలు చేయించగా బాలికకు గర్భం లేదని.చిన్న ఆరోగ్య సమస్య మాత్రమే, ఉందని వైద్యులు నిర్ధారించారు.,దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు.స్కానింగ్ సెంటర్కు వెళ్లి వైద్యుడిని నిలదీసి దాడికి పాల్పడ్డారు., ఇలాంటి తప్పుడు రిపోర్టులు కుటుంబాలను మానసికంగా కుదేలు చేస్తాయి., ఇలాంటి సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు మండిపడుతున్నారు.
ఘటనపై పెద్ద ఎత్తున చర్చ, వైద్య నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి., సంబంధిత అధికారుల దృష్టికి విషయం చేరింది., స్కానింగ్ సెంటర్పై విచారణకు అవకాశం., ఈ ఘటనతో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్ల.
పనితీరుపై మరోసారి ప్రశ్నలు లేవుతున్నాయి.
భవిత కేంద్రం సేవలు వినియోగించుకోవాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-25 14:05:43
Readmore >
“సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ఆటో డ్రైవర్ల ప్రధాన బాధ్యత” : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-03-25 12:21:37
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి :కలెక్టర్ సి.నారాయణరెడ్డి
Posted On 2026-03-25 02:40:04
Readmore >
ఎస్సీ మాదిగ కులస్తులను బహిష్కరణ గురించి జిల్లా అదనపు కలెక్టర్కు వినతిపత్రం
Posted On 2026-03-25 02:38:22
Readmore >
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు
Posted On 2026-03-24 16:20:00
Readmore >