Posted on 2026-03-24 13:21:08
డైలీ భారత్, కామారెడ్డి: ఫుడ్ సేఫ్టీ డిజిగేటెడ్ ఆఫీసర్ బి.శిరిష (కామారెడ్డి), ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జి.విక్రం (కామారెడ్డి) లు కామారెడ్డి బస్ స్టాండ్ సమీపంలోని ఫాస్ట్ ఫూడ్ సెంటర్లను తనిఖీ చేశారు. పరిశుభ్రత లోపించడం, కృత్రిమ రంగులు వాడుతున్నందుకు హోటల్ యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఆరోగ్యానికి హానికరమైన కృత్రిమ రంగులు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవద్దని ప్రజలకు సూచించారు.
కాకర్ల గ్రామం : చెంగల గురునాథం ని పరామర్శించినా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
Posted On 2026-03-26 13:46:04
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది - అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
Posted On 2026-03-26 13:40:11
Readmore >
తలమడ్ల ప్రాథమిక పాఠశాలకు ఎస్ఆర్ హాచరీస్ గ్రూప్ నుంచి ఫర్నిచర్ విరాళం
Posted On 2026-03-26 13:37:36
Readmore >
సీఎంఆర్ఎఫ్ ఎల్టీసీ మంజూరుపత్రాన్ని అందజేస్తున్న వెంకట సాయి నగర్ కాలనీ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి
Posted On 2026-03-26 02:47:09
Readmore >