Posted on 2026-03-23 22:36:12
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న 15 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం సుమారు రూ.10.73 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. గంజాయితో పాటు ఒక కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలోమరో ఘటనలో, భద్రాచలంలో 52 కేజీల గంజాయి పట్టివేత జరిగింది. ఒడిశా నుంచి జహీరాబాద్కు కారులో గంజాయి తరలిస్తున్న యువకుడిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి విలువ సుమారు రూ.41 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >