Posted on 2026-03-23 21:21:22
డైలీ భారత్, హైదరాబాద్: సికింద్రాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు రైల్వే స్టేషన్లో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు గంజాయి స్మగ్లింగ్ రాకెట్ను బయటపెట్టారు. ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు కలిసిన నలుగురు మహారాష్ట్ర వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 46 కిలోల గంజాయి ప్రభుత్వ లెక్క ప్రకారం 22.93 లక్షల రూపాయల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్లు జీఆర్పీ డీఎస్పీ జావేద్ తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇద్దరు నిందితుల నుంచి రూ 8.47 లక్షల విలువ చేసే 16.95 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >