Posted on 2026-03-23 15:51:22
డైలీ భారత్, హైదరాబాద్: సికింద్రాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు రైల్వే స్టేషన్లో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు గంజాయి స్మగ్లింగ్ రాకెట్ను బయటపెట్టారు. ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు కలిసిన నలుగురు మహారాష్ట్ర వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 46 కిలోల గంజాయి ప్రభుత్వ లెక్క ప్రకారం 22.93 లక్షల రూపాయల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్లు జీఆర్పీ డీఎస్పీ జావేద్ తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇద్దరు నిందితుల నుంచి రూ 8.47 లక్షల విలువ చేసే 16.95 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
సుజాతనగర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు
Posted On 2026-03-27 11:21:28
Readmore >
108 జిల్లా మేనేజర్ (ఈ ఎం ఈ )పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Posted On 2026-03-27 11:18:23
Readmore >
పాపకొల్లు శ్రీ ఉమా స్వామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామ పెద్దలు
Posted On 2026-03-27 08:53:44
Readmore >
కాకర్ల గ్రామం : చెంగల గురునాథం ని పరామర్శించినా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
Posted On 2026-03-26 13:46:04
Readmore >