Posted on 2026-03-22 08:27:35
గిరిజన జిల్లాలో ఆదివాసిలకు తప్పని తిప్పలు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామస్తులు కొత్తగూడెం కలెక్టరేట్ దగ్గర భూ సమస్య పై నిరాహార దీక్ష చేస్తున్నారు వారికి మద్దతు తెలిపిన బిజెపి నాయకులు,వారు మాట్లాడుతు రామన్నగూడెం గ్రామములో ఉన్న భూ సమస్యకి పరిస్కారం చూపాలని గత 6 రోజులు గా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆదివాసీలు చంటి పిల్లలతో ఊరంతా కలిసి దీక్ష చేస్తున్న కనీసం ఏ అధికారి కూడా స్పందించడం లేదు...గత సంవత్సరం గ్రామస్థులు అందరూ కాలినడకన వచ్చి వారం పది రోజులు దీక్ష చేస్తుంటే మాయమాటలు చెప్పి వెనక పంపించారు,ఈసారి బీజేపీ పార్టీ తరుపున దీక్షకు పూర్తి మద్దతు తెలుపుతుంది అని తెలిపారు,పట్టాలు ఉన్నా భూములు అటవీ అధికారులు వాళ్ళ స్వాధీనంలో ఉంచుకుంటూ గిరిజన జిల్లాలో గిరిజనులను అధికారులే అన్యాయానికి గురిచేస్తున్నారు,ఇ సమస్యను ST కమిషన్ దృష్టికి తీసుకెళ్లి గిరిజన ప్రజల భూములను వారికి అందేలా బీజేపీ పార్టీ నుండి వారికి పూర్తి మద్దతు తెలుపుతూ సమస్యను పరిష్కరిస్తామని,అధికారులు కూడా గిరిజనుల గోడును పరిష్కరించకుండా ఇబ్బందులను గురి చేయడాన్ని ఖండిస్తూన్నాము,సమస్య పరిష్కారానికి అధికారులు సుమోటో గా తీసుకుని ఆదివాసులకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు,
కార్యక్రమంలో రామన్న గూడెం సర్పంచ్ మడకం నాగేశ్వరావు,బీజేపీ నాయుకులు పూనెం నవీన్ తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల : ప్రైవేట్ ఆసుపత్రుల స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎంఎచ్ఓ
Posted On 2026-03-28 17:03:27
Readmore >
అక్రమ బేకరీపై పోలీసుల దాడి – భారీగా కల్తీ ఉత్పత్తులు స్వాధీనం, ఒకరి అరెస్ట్
Posted On 2026-03-28 13:46:33
Readmore >