Posted on 2026-02-27 19:02:44
డైలీ భారత్, కామారెడ్డి: తాడ్వాయి మండలం దేవయిపల్లి గ్రామంలో డాక్టర్ పైడి ఎల్లారెడ్డి గారు సొంతగా నిర్మించిన శ్రీ దత్తాత్రేయ ఆలయ మూడో వార్షికోత్సవాన్ని డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..
ఆలయంలో ప్రత్యేక, హోమాలు, పూజలు నిర్వహించి గ్రామస్తులు అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
అనంతరం గ్రామంలోని పాఠశాల విద్యార్థులందరికీ (80 మంది విద్యార్థులకి ) ఉచితంగా కొత్త దుస్తులను డా. పైడి ఎల్లారెడ్డి చేతుల మీదిగా అందించారు...
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కుల, యూవ జన సంఘాలు నాయకులు పాల్గొన్నారు.
డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయ ఆలయంలో ఘనంగా పూజలు
Posted On 2026-02-27 19:02:44
Readmore >
డ్రైవర్ల కంటి చూపు బాగుంటే రోడ్డు ప్రమాదాలను నివారించగలం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-27 18:03:48
Readmore >
కామారెడ్డి మండలం కోటాలపల్లి గ్రామంలో ఘనంగా ఆధార్ నమోదు శిబిరం
Posted On 2026-02-27 17:53:59
Readmore >
వంద తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
Posted On 2026-02-26 21:02:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : సిఎంఓ (CMO) అధికారిగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
Posted On 2026-02-26 20:20:41
Readmore >