Posted on 2026-02-27 19:02:44
డైలీ భారత్, కామారెడ్డి: తాడ్వాయి మండలం దేవయిపల్లి గ్రామంలో డాక్టర్ పైడి ఎల్లారెడ్డి గారు సొంతగా నిర్మించిన శ్రీ దత్తాత్రేయ ఆలయ మూడో వార్షికోత్సవాన్ని డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..
ఆలయంలో ప్రత్యేక, హోమాలు, పూజలు నిర్వహించి గ్రామస్తులు అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
అనంతరం గ్రామంలోని పాఠశాల విద్యార్థులందరికీ (80 మంది విద్యార్థులకి ) ఉచితంగా కొత్త దుస్తులను డా. పైడి ఎల్లారెడ్డి చేతుల మీదిగా అందించారు...
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కుల, యూవ జన సంఘాలు నాయకులు పాల్గొన్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >