Posted on 2026-01-18 10:25:56
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా స్వర్గీయ ఎన్టీఆర్ 31వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం NTR సర్కిల్ లో తెలుగు దేశం జిల్లా నాయకులు వనమా వాసు ఆధ్వర్యంలో పూలమాలలువేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలేరు ఇన్చార్జి కొండబాల కరుణాకర్, మల్లెంపాటి అప్పారావు, మండడపు సుధాకర్, పాలడుగు కృష్ణప్రసాద్, గడిపూడి వెంకటేశ్వరావు, మందపల్లి రజినీ, సిహెచ్ రాజ రాజేశ్వరి, రాయల కోటేశ్వరావు, నల్లమోతు సత్యనారాయణ, నల్లమోతు నాగేశ్వరావు, నాగార్జున శ్రీనివాస్, పద్మనాభుల నారాయణ రావు, పెమ్మసాని హరీష్, రాయల కోటేశ్వరరావు, నామ ఉపేందర్, కర్నాటి అశ్వని కుమార్, బోడేపూడి రవికుమార్, కామినేని శ్రీనివాస్, TS గిరి, మల్లెంపాటి లహరిన్ , రామినీడు అశోక్, పరిటాల నాగార్జున కొండబాల అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >
సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు
Posted On 2026-03-07 21:22:31
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
Posted On 2026-03-07 20:16:11
Readmore >
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >