Posted on 2026-01-17 15:21:20
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన దెబ్బలో గల యం. కె ( మున్నూరు కాపు కళ్యాణ మండపం) లో మహా నవ చండీ యాగం నిర్వహిస్తున్నట్టు ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మద్దుకురి సాయిబాబు అన్నారు ఇప్పటి వరకూ ఇందూరు యువత ఆధ్వర్యం లో 155 అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించడం జరిగింది ఒక అనాథ ప్రేత సంస్కారo చేయడమంటే అశ్వమేధ యాగం తో సమానమని ఇప్పటివరకి 155 పూర్తి చేసిన సందర్భంలో లోక కళ్యాణర్ధం నవ చండీ యాగం నిర్వహించటo జరుగుతుందని తెలిపారు. నగర ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. శనివారం సంస్థ కార్యాలయం లో నవ చండీ యాగం కి సంబంధించిన కార్యక్రమ పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమo లో ఇందూరు యువత ప్రతినిధులు వాల బాలకిషన్, రచర్ల రాజేష్ శర్మ ,మద్ది గంగాధర్, దర్శనం రాజు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >
వేం నరేందర్ రెడ్డి ని సన్మానించిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-03-07 18:10:19
Readmore >
నిజాంసాగర్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం
Posted On 2026-03-07 11:49:37
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-07 11:48:19
Readmore >