Posted on 2026-01-16 20:39:04
డైలీ భారత్, కామారెడ్డి: ఈ రోజు మెడిసిటీ మెగా క్యాంప్ అద్వేరంలో కామారెడ్డి మూడో వార్డులో మాజీ పి ఎం పి మిద్దెల యాదమ్మ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు చేశారు. వార్డ్ సభ్యులు సుమారుగా300. మంది హాజరై విజయవంతం చేశారు మెగా క్యాంప్ ఆధ్వర్యంలో ఉచిత మందులు అందజేశారు ఇందులో భాగంగా యాదమ్మకు క్యాంపు తరఫునుంచి సహకరించి చినటువంటి పి.ఎం.పి ఆనంద్ టేక్ రియల్ బోసింగ్ పిఎంపి డాక్టర్లు ప్రజలకు మందులు అందజేశారు మేఘ క్యాంప్ ఆధ్వర్యంలో ఉచితంగా ఇంక చాలా గ్రామాలలో ప్రజలకు చికిత్సలు చేపడతామన్నారు..
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 20:22:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 19:47:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 19:41:28
Readmore >
అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్
Posted On 2026-02-10 19:02:27
Readmore >
బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్
Posted On 2026-02-10 18:53:27
Readmore >
మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Posted On 2026-02-10 17:33:20
Readmore >