Posted on 2026-01-16 16:09:04
డైలీ భారత్, కామారెడ్డి: ఈ రోజు మెడిసిటీ మెగా క్యాంప్ అద్వేరంలో కామారెడ్డి మూడో వార్డులో మాజీ పి ఎం పి మిద్దెల యాదమ్మ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు చేశారు. వార్డ్ సభ్యులు సుమారుగా300. మంది హాజరై విజయవంతం చేశారు మెగా క్యాంప్ ఆధ్వర్యంలో ఉచిత మందులు అందజేశారు ఇందులో భాగంగా యాదమ్మకు క్యాంపు తరఫునుంచి సహకరించి చినటువంటి పి.ఎం.పి ఆనంద్ టేక్ రియల్ బోసింగ్ పిఎంపి డాక్టర్లు ప్రజలకు మందులు అందజేశారు మేఘ క్యాంప్ ఆధ్వర్యంలో ఉచితంగా ఇంక చాలా గ్రామాలలో ప్రజలకు చికిత్సలు చేపడతామన్నారు..
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >