Posted on 2026-01-16 19:08:48
భయాందోళనలకు గురవుతున్న ప్రజలు
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోతులు అడవులను వదిలి జన సంద్రాలోకి వచ్చి ఇండ్లలోకి గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాటు, ఆర్మూర్, వర్ని మండలాలతో పాటు పలు గ్రామాలలో వానర సైన్యం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా బయట తిరగాలంటేనే కోతులు ఎక్కడ మీద పడి గాయపరుస్తాయోనని భయంతో జీవిస్తున్నారు. అటు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో కోతులు గుంపులుగా చేరి వీరవిహారం చేస్తున్నాయి. విపరీతంగా కొట్లాడుకుంటూ రోడ్లపైకి వస్తుండటంతో వృద్ధులు, చిన్నారులు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇళ్లపైకి దూకుతూ నిత్యావసరాలను ఎత్తుకెళ్తున్నాయని, బాటసారులపై దాడులకు దిగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. కోతుల బెడదతో నిత్యం భయం గుప్పిట్లో బతుకుతున్నామని, ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి వాటిని బంధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 20:22:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 19:47:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 19:41:28
Readmore >
అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్
Posted On 2026-02-10 19:02:27
Readmore >
బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్
Posted On 2026-02-10 18:53:27
Readmore >
మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Posted On 2026-02-10 17:33:20
Readmore >