| Daily భారత్
Logo




కించపరిచేలా ఆరోపణలు..సజ్జనార్ నేతృత్వంలో సిట్..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

News

Posted on 2026-01-13 16:55:44

Share: Share


కించపరిచేలా ఆరోపణలు..సజ్జనార్ నేతృత్వంలో సిట్..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహిళా ఐఏఎస్‌ ఆఫీసర్‌ను కించపరిచేలా వార్తలు ప్రసారం చేసిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో 8 మందితో సిట్ ఏర్పాటు చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. మహిళా ఏఐఎస్‌పై ఆరోపణలు చేసిన విషయంలో పలు మీడియా సంస్థలు, యూట్యూబ్‌ ఛానెళ్లపై కేసు నమోదైంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఫొటోలు అసభ్యకరంగా పోస్టు చేసిన వ్యవహారంలో కూడా మరో కేసు నమోదైంది. వీటిని విచారించేందుకు తాజాగా సిట్ ఏర్పాటైంది.

Image 1

2003 DSC ఉపాధ్యాయుల చలో హైదరాబాద్ మహా విజ్ఞాపన సభకు టీపీటీఫ్ పూర్తి మద్దతు

Posted On 2026-03-05 22:09:37

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయా అభివృద్ధికి కృషి చేస్తా సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి

Posted On 2026-03-05 22:08:10

Readmore >
Image 1

ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో బి పాజిటివ్ రక్తం అందజేత

Posted On 2026-03-05 22:07:03

Readmore >
Image 1

శీర్షిక: మంజుల అనే నేను

Posted On 2026-03-05 22:05:42

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి

Posted On 2026-03-05 22:00:22

Readmore >
Image 1

కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య పలువురు అరెస్ట్

Posted On 2026-03-05 21:59:32

Readmore >
Image 1

అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు

Posted On 2026-03-05 06:04:46

Readmore >
Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >
Image 1

స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె

Posted On 2026-03-04 21:01:53

Readmore >
Image 1

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-03-04 20:00:46

Readmore >