Posted on 2026-01-13 06:17:23
సీపీని కలసి వినతి పత్రం అందజేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్:ఆర్మూర్ సీఐ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రతినిధులు పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు విన్నవించారు. ఆలూరు మండలం మచ్చర్లకు చెందిన రాజేశ్వర్ ను అకారణంగా స్టేషన్లో లాకప్ లో పెట్టి తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. ఎటువంటి కేసు లేకుండా బాధితుడిని వేధించిన సీఐపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు సరికేల పోశెట్టి పాల్గొన్నారు.
లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >
సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Posted On 2026-07-31 05:03:03
Readmore >
అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్
Posted On 2026-07-31 05:01:23
Readmore >
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >