Posted on 2026-01-12 17:51:44
డైలీ భారత్, హుజూర్ నగర్: హుజూర్ నగర్ పట్టణ కేంద్రం లోని టౌన్ హాలు నందు సోమవారం నిర్వహించిన పట్టణ దివ్యాంగుల సంఘ సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణ శివారులో ఉన్న రామస్వామి గట్టు వద్ద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు కాలనీలో భాగంగా ప్రభుత్వ పథకాలు రిజర్వేషన్ల ప్రకారం దివ్యాంగులకు 5%శాతం రిజర్వేషన్లు ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు కాలనీలో మొదటి ప్రాధాన్యత కల్పించి అర్హులైన దివ్యాంగులకు పంపిణీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాలం శ్రీనివాసరావు, పొనుగుపాటి లక్ష్మణరావు, బంటు పుల్లయ్య ఇందిరాల పిచ్చయ్య, నందిగామ పాపయ్య, ఇసాక్, వీరలక్ష్మి వెంకటేశ్వర్లు, రాంబాబు పాల్గొన్నారు.
నిజాంసాగర్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం
Posted On 2026-03-07 11:49:37
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-07 11:48:19
Readmore >
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన ట్రస్ట్కు రూ.2 లక్షల విరాళం
Posted On 2026-03-07 07:38:45
Readmore >
కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి
Posted On 2026-03-06 23:23:50
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-06 23:21:29
Readmore >
కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు
Posted On 2026-03-06 23:19:11
Readmore >
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
Posted On 2026-03-06 20:44:04
Readmore >
మంచినేనిపేట : 23 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి
Posted On 2026-03-06 20:36:31
Readmore >
భద్రాచలంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ 287వ జయంతి వేడుకలు
Posted On 2026-03-06 20:11:17
Readmore >