Posted on 2026-01-11 20:40:26
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని చత్రపతి టీచర్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రతినిధులు తెలిపారు అధ్యక్షులుగా లోకోటి కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి కత్మండి మధు, కోశాధికారి గడ్డమీద కమలాకర్ రావు కోఆర్డినేటర్ లు గా వాడి కాడి కృష్ణాఖర్, పెద్ద బీర కృష్ణమూర్తి, కృష్ణాజిగారి రవిలను ఎన్నుకున్నామన్నారు
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >