Posted on 2026-07-30 06:06:22
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ సత్తా చాటుతోంది. తాజాగా పారా షాట్పుట్ F57 విభాగంలో షర్మిలా ధన్కర్ స్వర్ణం సాధించారు. దీంతో భారత్ ఖాతాలో రెండో గోల్డ్ మెడల్ చేరింది. మెన్స్ హైజంప్లో సర్వేశ్ కుషారే సిల్వర్ గెలిచి, కామన్వెల్త్ హైజంప్లో పతకం నెగ్గిన తొలి ఇండియన్గా చరిత్ర సృష్టించారు. అటు వెయిట్లిఫ్టింగ్ 79KG విభాగంలోనూ వల్లూరి అజయ్ సిల్వర్ మెడల్ దక్కించుకున్నారు. దీంతో టోటల్గా భారత్కు 2 గోల్డ్, 5 సిల్వర్, 3 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి.
జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్
Posted On 2026-07-30 05:57:41
Readmore >
సదాశివనగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >