Posted on 2026-01-07 20:03:37
డా.భాగీష్ మిశ్రా
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రికొత్తగూడెం పరిధిలోని పలు 102 వాహనాలను రాష్ట్ర ఇంచార్జ్ డా.భాగీష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వాహనాలలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలను చేశారు. సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ గర్బిని స్త్రీలకు పరిరక్షణలో భాగస్వామ్యం పంచుకోవాలన్నారు. పేద మద్యతరగతి పరులు 102 సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 102 జిల్లా కో- ఆర్డినేటర్ లు సతీష్ కుమార్, మనోహర్ సిబ్బంది పాల్గొన్నారు. 102 పైలట్ లను ఆభినందిoచారు
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >