| Daily భారత్
Logo




మేళ్లచెరువులో ఆటో బోల్తా...కూలీ మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

News

Posted on 2026-01-02 13:09:21

Share: Share


మేళ్లచెరువులో ఆటో బోల్తా...కూలీ మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

డైలీ భారత్, సూర్యపేట:సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా కూలీ ప్రాణాలు కోల్పోయింది. గణపవరం గ్రామానికి చెందిన కొందరు కూలీలు పనుల నిమిత్తం ఆటోలో బయలుదేరారు.

మేళ్లచెరువు గ్రామంలోని బంకు వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది

ఈ ప్రమాదంలో ఒక మహిళా కూలీ అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మేళ్ల చెరువుఎస్సై పరమేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు...

Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్

Posted On 2026-06-01 19:38:29

Readmore >
Image 1

జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి

Posted On 2026-06-01 19:24:23

Readmore >
Image 1

ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి

Posted On 2026-06-01 19:22:34

Readmore >
Image 1

ముస్తాబాద్ మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి

Posted On 2026-06-01 15:09:10

Readmore >
Image 1

గంభీరావుపేట నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్

Posted On 2026-06-01 15:07:57

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-01 11:10:15

Readmore >
Image 1

జూన్ 2 – జనగర్జన ఫలం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-01 10:36:22

Readmore >
Image 1

పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం..

Posted On 2026-06-01 10:32:06

Readmore >
Image 1

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదు

Posted On 2026-05-31 19:27:27

Readmore >
Image 1

పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo

Posted On 2026-05-31 19:24:06

Readmore >