Posted on 2026-01-02 13:09:21
డైలీ భారత్, సూర్యపేట:సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా కూలీ ప్రాణాలు కోల్పోయింది. గణపవరం గ్రామానికి చెందిన కొందరు కూలీలు పనుల నిమిత్తం ఆటోలో బయలుదేరారు.
మేళ్లచెరువు గ్రామంలోని బంకు వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది
ఈ ప్రమాదంలో ఒక మహిళా కూలీ అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మేళ్ల చెరువుఎస్సై పరమేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు...
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >