| Daily భారత్
Logo




పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ జోరుగా హుషారుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన కాకతీయ విద్యా సంస్థల విద్యార్థులు

News

Posted on 2025-12-31 16:03:56

Share: Share


పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ జోరుగా హుషారుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన కాకతీయ విద్యా సంస్థల విద్యార్థులు

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యార్థుల నృత్యాలు..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రాబోయే కొత్త సంవత్సరానికి స్వాగతం తెలిపేందుకు కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు బుధవారం సాయంత్రం జోరుగా హుషారుగా ఆట పాటలతో అదరగొట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ లో గల కాకతీయ విద్యా సంస్థలో 2025 సంవత్సరం ముగింపు సందర్భంగా వీడ్కోలు పలుకుతూ ఉత్సాహంగా 2026 సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల యాజమాన్యం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినిలు తమ నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ 2025 బై బై అంటూ 2026 సంవత్సరానికి వెల్కమ్ అని పేర్కొన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో  గడపాలని వారు అన్నారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలని వారు అన్నారు. ఎందుకంటే విద్యార్థులే దేశానికి పునాది లాంటివారని 31 డిసెంబర్ అని ఈవెంట్ ల పేరిట ఎవరి పరిధిలో వారు ఉండాలని, ఈవెంట్లు చేసుకోవడం తప్పుకాదు కానీ వాటి పేరు పేరిట తప్పులో నడవద్దన్నారు. ముఖ్యంగా అతిగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని వాహనదారులను వారు కోరారు.


Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >