Posted on 2025-12-30 06:49:58
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొత్తూరు మండలం కొడిచెర్ల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వాముల సన్నిధానం నిర్మాణం కోసం మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ లక్ష రూపాయలను విరాళంగా అందజేశారు. సన్నిధానం నిర్మాణంలో భాగంగా తమకు అనువైన విధంగా డబ్బులను వినియోగించుకోవాలని సూచించారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ తమ ఇష్ట దైవాన్ని నిత్యం పూజించాలని, శ్రీ అయ్యప్ప స్వామి నామస్మరణ చేస్తే మంచి జరుగుతుందని ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ అభిప్రాయపడ్డారు. సన్నిధానం నిర్మాణం కోసం విరాళాన్ని అందజేయడం పట్ల గ్రామ అయ్యప్ప స్వామి భక్తులు, గ్రామస్తులు వర్షం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడిచెర్ల బీఆర్ఎస్ నాయకులు నరసింహా రెడ్డి, జంగయ్య యాదవ్, మాణిక్యం రెడ్డి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు..
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >