Posted on 2025-12-30 04:23:40
డైలీ భారత్ స్పెషల్: అమృతం
ప్రియతమ నాయకుడి
విగ్రహాలకు పాలాభిషేకాలంట
దొంగ స్వాముల పాదములకు
పాలాభిషేకాలంట
పాల్లేక ఆకలితో అలమటించే
శిశువుల రోదనలు మరిచిపోయినారా
ఆకలితో అలమటిస్తు కాటికి కాలు చాపిన
వృద్ధ రోగులను మరిచిపోయినారా
ఆయువు నిలబట్టాల్సిన క్షీరం
ఆవిరై పోతుంటె గోమాత
పడిన బాధ మరిచిపోయినారా
లేగదూడల కడుపు కొట్టి
పితికిన పాలను హీరో పోస్టర్లకి
అభిషేకాలు చేస్తూ
దూడల అరుపులు మరిచిపోయినారా
ఎంతోమంది ప్రాణాలు కాపాడే
అమృతాన్ని వృధా కాకుండా
చూడాలని కోరుకుంటూ
మీ
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణా రాష్ట్రం
చరవాణి 9347042218
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >