Posted on 2025-12-25 14:33:30
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గ దళిత మోర్చా అధ్యక్షుడు మేళ్లచెరువు లక్ష్మణ ఆధ్వర్యంలో అటల్ బిహారి వాజ్పేయి 101 సంవత్సరాల జయంతి వేడుకలు మాజీ శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఇంట్లో జరిగాయి. దళిత మోర్చాఅధ్యక్షుడు మాట్లాడుతూ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అటల్ బిహారి వాజ్పేయి డిసెంబర్ 25 1924 సంవత్సరంలో బటేశ్వరి గ్రామంలో ఆగ్రా జిల్లా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జన్మించినాడు. నేటికీ 101 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వాజ్పేయి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ కవి రచయిత రాజనీతి శాస్త్రజ్ఞుడు భారత దేశ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరై పార్లమెంటులో అత్యధిక కాలం ఎంపీగా పనిచేసిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయిదే అని కోనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కంటి నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి పట్టణ నాయకులు కొప్పెర సాయి, పిల్లి నగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >