Posted on 2025-12-20 20:15:59
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం బోడుగుట్ట శేషగిరి నగర్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన టిజేఎంయు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు కొప్పుల రమేష్ ఆయన దశదిన కర్మ కార్యక్రమం వారి ఇంటి వద్ద జరిగింది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి. వారి కుటుంబ కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామని హామీ ఇచ్చినారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీడియా మిత్రులు కురుమేల శంకర్, దాసరి సాంబయ్య, అరుణ్ తేజ్, ఉమ్మడి జిల్లాల డైలీ భారత్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ గుమ్మడి మహేష్, తదితరులుకార్యక్రమంలో పాల్గొన్నారు
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >