Posted on 2025-12-14 08:47:33
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం గుళ్ళరేవు గ్రామపంచాయతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఇంటింటా ప్రచారం కొనసాగిస్తున్నారు గ్రామ ప్రజలను ఉద్దేశించి వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ ఆశీస్సులతో మిత్రపక్షాలు సిపిఐ తెలుగుదేశం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్యా చంద్రబాబు గ్రామంలో ఇంటింటా ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేపట్టిందని రాబోయే మూడు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వల్ల బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు చాలాసంతోషంగాఉంటున్నారని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. ఇంతటి మహోన్నత కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని మండల నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కష్టపడి అభ్యర్థిని గెలిపించుకోవాలని గ్రామపంచాయతీ పరిధిలోని గుండ్ల రేవు, రాంపురం , ఎలకలఒడ్డు ఓటు గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా చంద్రబాబు గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అభ్యర్థి భూక్యా చంద్రబాబు ఉంగరం గుర్తుకి ఓటు వేసి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మరియు వార్డ్ నెంబర్లను గెలిపించుకోవాలని పార్టీ నాయకులు ప్రచారంలో భాగంగా కార్యకర్తలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >
అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్
Posted On 2026-03-13 16:39:38
Readmore >