" /> ." /> ." />
Posted on 2025-12-13 22:32:21
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : రాష్ట్రంలో "రెండు చుక్కలు - నిండు జీవితం" నినాదంతో ఈనెల 21న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ డ్రైవ్లో భాగంగా 5 ఏళ్ల లోపు సుమారు 54 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యం. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా 38,267 పోలియో బూత్లు ఏర్పాటు చేశారు. తొలిరోజు బూత్ల వద్ద, తర్వాత రెండు రోజులు ఇంటింటికీ తిరిగి టీకాలు వేస్తారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >
అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్
Posted On 2026-03-13 16:39:38
Readmore >