Posted on 2025-12-12 19:00:12
అధికారుల నిర్లక్ష్యమే ప్రభుత్వ కుంటలో అడ్డగోలు తవ్వకాలు
వాల్టా చట్టానికి తూట్లు
పెద్ద కంజర్ల ,గుండ్లకుంటలో 113,114 సర్వే నంబర్లో కుంట నుండి అక్రమ మట్టి తవ్వకాలు
డైలీ భారత్ న్యూస్,పటాన్చెరు:సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో ని పెద్ద కంజర్ల గ్రామంలో గుండ్ల కుంటలో రాత్రికి రాత్రి వందల టిప్పలతో మట్టిని తరలిస్తూ మాటి మాపియా లక్షలు రూపాయలను సోమును అక్రమ మట్టి వ్యాపారులు సొంతం చేసుకుంటున్నారు పెద్ద కంజర్ల గ్రామ శివారులోని గుండ్లకుంటలో గత నాలుగు రోజులుగా 113, 114 సర్వే నెంబర్ లోగల కుంట విస్తీర్ణం 11 ఎకరాల 21 గుంటల విస్తీర్ణంలో ప్రభుత్వ కుంట లో అక్రమగా నాలుగు ఐదు రోజుల నుంచి రాత్రి వేళలో మట్టి తవ్వకాలు జరుగుతున్న ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారులు ఎలాంటి చర్యలకు నోచుకోకపోవడంతో మట్టి మోపియాదారులు మరింత రెచ్చిపోతున్నారు స్థానికంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కుంట నుండి భారీగా మట్టిని అక్రమంగా తరలిస్తున్న ఘటన గ్రామంలో పెద్ద దుమారం రేపుతుంది .అధికారుల స్పందన లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణ శాఖ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి అక్రమ మట్టి తరలింపు జరుగుతున్నాయని, బాధితులపై చర్యలు కఠినంగా అమలు చేయకపోవడం వలన కొందరు దుండగులు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని వీరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి అక్రమాలకు పడుతున్నారని ఇలాంటి వారిపై ఇప్పటికైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >