Posted on 2025-12-11 12:37:27
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా లో బోధన్ డివిజన్ పరిధిలో గురువారం కొనసాగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళి మరో గంటలో ముగియనుంది. అయితే పోలీసులు, ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పటివరకు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ సరళి ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే పోలింగ్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియను నిలిపివేయనున్నారు. ఒంటిగంట నుండి రెండు గంటల వరకు ఎన్నికల అధికారులకు భోజన విరామం తర్వాత రెండు గంటల నుండి సాయంత్రం 5 వరకు ఎన్నికల కోట్ల లెక్కింపు కార్యక్రమం చేపట్టనున్నారు. ఇదే రోజు గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థిని కూడా ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >