Posted on 2025-12-11 08:07:27
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా లో బోధన్ డివిజన్ పరిధిలో గురువారం కొనసాగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళి మరో గంటలో ముగియనుంది. అయితే పోలీసులు, ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పటివరకు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ సరళి ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే పోలింగ్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియను నిలిపివేయనున్నారు. ఒంటిగంట నుండి రెండు గంటల వరకు ఎన్నికల అధికారులకు భోజన విరామం తర్వాత రెండు గంటల నుండి సాయంత్రం 5 వరకు ఎన్నికల కోట్ల లెక్కింపు కార్యక్రమం చేపట్టనున్నారు. ఇదే రోజు గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థిని కూడా ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >