Posted on 2025-12-10 16:03:49
డైలీ భారత్ న్యూస్, విశాఖపట్నం:ఈ రోజు ఉదయం 7:15 గంటలకు మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీచ్ రోడ్లోని ఒక బహుళ అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే డా. శంఖబ్రత బాగ్చి ఐ.పీ.ఎస్., కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సందర్భంగా సీపీ బహుళ అంతస్థుల భవనాల్లో ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రిక్ సేఫ్టీ ఆడిట్లు నిర్వహించాలని, కాలం ముగిసిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లను వెంటనే మార్చి, నివాసితులకు వాటి వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు.
#DGPAndhraPradesh #AndhraPradeshStatePolice #VizagCityPolice
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >