Posted on 2025-12-06 15:48:27
ఏబీవీపీ ఇందూర్ కార్యాలయం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం సామాజిక సమరసత దినోత్సవం నిజామాబాద్ లోని ఏబీవీపీ కార్యాలయం ఎదుట నిర్వహించారు.
కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిoధర్,స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత చారి లు పాల్గొన్నారు.
వారితో పాటు విద్యార్థి పరిషత్ నాయకులు మాట్లాడుతూ, అంబేద్కర్ ఈ దేశంలో పుట్టడం మన అందరి అదృష్టమని 1700 సంవత్సరాలుగా అస్పృశ్యత వల్ల అవమానాలకు గురవుతున్న హిందువుల సమానత్వం కోసం అంబేద్కర్ జన జాగరణ ఉద్యమం చేశారని ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాలు సామాజిక సమానత్వం కోసం జరిగిన ఫ్రెంచ్ విప్లవం, అమెరికాలో తెల్లవారితో సమానంగా నల్లవారి సమాన హక్కుల కోసం జరిగిన ఉద్యమం,రష్యా, చైనాలలో జరిగిన కమ్యూనిస్టు ఉద్యమాలలో లక్షలాది మంది చనిపోయారు పెద్ద రక్తపాతం జరిగింది కానీ ఈ దేశంలో సమానత్వం సామాజిక సమ సమానత ఉద్యమంలో ఉద్యమాలలో సామాజిక సమ సమానత ఉద్యమాలలో చుక్క రక్తం కూడా రాలలేదు, ఇలా ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తూ మనం కూడా ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడానికి పనిచేయాలని వారు అన్నారు, ఈ కార్యక్రమంలో ఇందూర్ జిల్లా కన్వీనర్ బాలకృష్ణ, జి జి కాలేజ్ ప్రెసిడెంట్ సాయి విగ్నేష్,శశాంక్, సాయికుమార్, విగ్నేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >