| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

డైలీ భారత్ న్యూస్, మంచిర్యాల: Gorlapalli Raj Kumar, Panchayat Secretary of Kannepalli Village and Mandal in Mancherial District was caught by Telangana #ACB Officials demanding and accepting the #bribe of Rs.5,000/- from the Complainant "to take the photographs of the house constructing under #Indirammalndlu scheme pertaining to the Complainants wife and to upload the stage wise progress in the housing app to get the sanction of Rs.1,40,000/-"

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారుని భార్యకు సంబంధించిన #ఇందిరమ్మఇండ్లు పథకం క్రింద నిర్మాణంలో గల ఇంటి యొక్క ఛాయాచిత్రములు తీసుకొని వాటిని రూ.1,40,000/- మంజూరు పొందడం కోసం హౌసింగ్ యాప్‌లో ఇంటి నిర్మాణ పురోగతిని బట్టి దశల వారీగా అప్‌లోడ్ చేయడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ.5,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి గ్రామ & మండల పంచాయితీ యొక్క పంచాయతీ కార్యదర్శి - గొర్లపల్లి రాజ్ కుమార్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

#mancherial 

Previous కళాశాల భవన నిర్మాణానికి రూ.50 లక్షల రూపాయల విరాళం
Next అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
ADVERTISEMENT