Posted on 2025-12-05 13:03:47
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 11వవార్డ్ సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రామిశెట్టి వీరయ్య పెద్ద కుమారుడు రామిశెట్టి వంశీ , 11వవార్డు సభ్యులు పోటీ చేస్తున్నారు వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వ్యక్తి పాపకొల్లు గ్రామపంచాయతీలో పేద ప్రజల కష్టాలు పాలుపంచుకుంటూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ నేడు 11 వార్డు నెంబరు పోటీ అభ్యర్థి బరిలో పాపకొల్లు గ్రామపంచాయతీలో ఎన్నికల అధికారి కి నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రామిశెట్టి నరేందర్ స్వామి, యువజన నాయకుడు తాళ్లూరి అఖిల్ స్వామి, సర్పంచ్ అభ్యర్థి బరిలో బాదావత్ రాంబాబు తండ్రి సామ్య, రాయి నవీన్ తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >