| Daily భారత్
Logo




వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు అభినందనలు

News

Posted on 2025-12-01 18:02:20

Share: Share


వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు అభినందనలు

డైలీ భారత్ న్యూస్ రాజన్న సిరిసిల్ల: నవంబర్ 28 29 తేదీలలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికైన సందర్భంగా నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట ఉపాధ్యాయ బృందం వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది

ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు బోయన్నగారి నారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం అభినందనీయం అన్నారు ఈరోజు అభినందించిన విద్యార్థినిలు ఈరవేణి నందిని,  మూడ్ అక్షర  9 వ తరగతి ఈరవేణి మధుప్రియ పదవ తరగతి లు ఉన్నారు అదేవిధంగా రాష్ట్రస్థాయిలో నిలబడి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు

ఇట్టి కార్యక్రమంలో తాడూరి సంపత్ కుమార్ గైడ్ టీచర్ మారేపల్లి రాజు గుడికాడ కొమరయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత జడల విజయ శ్రీ తల్లిదండ్రులు ఉన్నారు

Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >