Posted on 2025-11-25 06:34:58
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు గ్రామ శివారు పెట్రోల్ బంక్ ఉన్న వ్యవసాయ పొలాల్లో ముగ్గురు వ్యక్తులు, పేకాట ఆడుతుండగా జూలూరుపాడు పోలీసు సిబ్బంది మెరుపు దాడి చేసి, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అట్టి వ్యక్తులు నుండి 2000 రూపాయల నగదును మరియు పేకాట కార్డ్స్ పంచుల సమక్షంలో స్వాధీన పరచుకుని జూలూరుపాడు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ దయానందం నిందితులపై కేసు నమోదు చేసినారు వ్యక్తుల వివరాలు తెలిపినారు బానోతు ప్రసాద్,గుగులోతు భాస్కర్, గుగులోతు వినోద్ కుమార్, పై ముగ్గురు జూలూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామానికి చెందినవారు జూలూరుపాడు మండలంలో ఎటువంటి సమాచారం వెంటనే జూలూరుపాడు పోలీస్ సిబ్బంది వారికి లేదా 100 డయల్ చేయండి అని హెడ్ కానిస్టేబుల్ దయానంద్ తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >