Posted on 2025-11-14 08:44:24
డైలీ భారత్, న్యూఢిల్లీ:ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ ఘోర ఘటనపై దర్యాప్తు వేగంగా సాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన హ్యుందాయ్ ఐ20 కారును నడిపిన ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని భద్రతా దళాలు ధ్వంసం చేశాయి.
జమ్ముకశ్మీర్ పుల్వామాలోని అతడి నివాసాన్ని గురువారం అర్ధరాత్రి తర్వాత కూల్చివేత ప్రక్రియ ప్రారంభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
దిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగానే ఈ చర్య చేపట్టినట్లు తెలిపాయి. గత సోమవారం ఎర్రకోట వద్ద జరిగిన ఈ పేలుడులో 13 మంది దుర్మరణం పాలయ్యారు.
బీచ్ రోడ్ లో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని వద్ద రక్షణ చర్యలను పర్యవేక్షించిన విశాఖ నగర సిపి
Posted On 2025-12-10 20:33:49
Readmore >
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ గ్లోబల్ ఐకానిక్ అవార్డు అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్ కనుకుంట్ల
Posted On 2025-12-10 17:38:13
Readmore >
కొత్త డిసిసి అధ్యక్షుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గట్టేక్కిస్తాడా..!
Posted On 2025-12-10 17:25:12
Readmore >
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ గ్లోబల్ ఐకానిక్ అవార్డు అందుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూవీ మేకప్ ఆర్టిస్ట్ సాయిబాను
Posted On 2025-12-10 17:24:14
Readmore >
గ్రామాన్ని దత్తత తీసుకున్న మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థులు
Posted On 2025-12-10 17:17:33
Readmore >
సమాజంలో ప్రతి పౌరుడికి మౌలిక హక్కులు కల్పించాలి : మానవ హక్కుల సంఘం చైర్మన్ గుజ్జె శివరామ్
Posted On 2025-12-10 17:15:11
Readmore >
ఇంటి పన్ను వసూలు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2025-12-10 08:52:42
Readmore >