Posted on 2025-11-01 18:37:06
డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలోఆగి ఉన్నలారీ ని తప్పించబోయి మరో లారీ ని ఢీ కొట్టిన బైక్ బైక్ పై ఉన్న దంపతులలో భార్య మృతి
వి ఎం బంజరు నుండి సత్తుపల్లి వెళ్తున్న దంపతులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికింపాడుకు చెందిన గుర్రం సంపూర్ణ 45 సంవత్సరాలుగా గుర్తించిన పోలీసులు పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నారు
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >