Posted on 2025-11-01 18:31:33
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రాష్ట్ర షెడ్యూలు, తెగల కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఇటీవల హత్యకు గురైన సి సి ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. ప్రమోద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో కానిస్టేబుల్ హత్యకు గురి కావడం ఎంతో బాధ కలిగించిందన్నారు. బాధిత కుటుంబానికి కమిషన్ అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తానన్నారు.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >