Posted on 2025-10-31 17:55:53
డైలీ భారత్, జగ్గయ్యపేట: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జగ్గయ్యపేట మండల శాఖ అధ్యక్షుడిగా చిగురుపాటి రామ ప్రదీప్ ను నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ కార్యవర్గ కమిటీ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జగ్గయ్యపేట మండల శాఖ అధ్యక్షుడిగా ఎన్నికైన చిగురుపాటి రామ ప్రదీప్ మాట్లాడుతూ నిత్యం అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారానికి మరియు అభ్యుదయానికి కృషి చేస్తానని ఎల్లప్పుడూ అయ్యప్ప భక్తుల సేవా కార్యక్రమాలు చేస్తానని తనను మండల అధ్యక్షుడిగా నియమించిన జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >