Posted on 2025-10-29 20:37:45
తృటి లో తప్పిన పెను ప్రమాదం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల రవి పబ్లిక్ స్కూల్ బస్సు విద్యార్థులను స్కూల్ సమయం అయిపోయాక ఇంటికి చేరి వేసే సమయంలో అర్సపల్లి రైల్వే గేటు వద్దకు రాగానే అటు నుండి వెళుతున్న లారీ డీ కొట్టడంతో స్కూల్ బస్సు దెబ్బతినగా బస్సులో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.. అయితే బస్సులోని విద్యార్థులకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. అయితే స్వల్ప గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. స్వల్ప ప్రమాదంతోనే విద్యార్థులు స్వల్ప గాయాలతో ఆసుపత్రికి చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే పెద్ద ఎత్తున ప్రమాదం ఏర్పడితే పరిస్థితి తీవ్రంగా ఉండేదని స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో జిల్లాలో భీంగల్ ప్రాంతంలో స్కూల్ బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. అయినా ఆర్టిఏ అధికారులు స్కూల్ బస్సుల ఫిట్నెస్ ను ఈ విద్యా సంవత్సరం సరి చూశారా లేదా అనేది విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనుమానం కలుగుతుంది.
దేశ సరిహద్దులకు 15 కి.మీ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చేయాలి : అమిత్ షా
Posted On 2026-05-27 18:46:07
Readmore >
ఖమ్మం : హైడ్రాలిక్, ఎలక్ట్రో - మెకానికల్ వెహికల్ లిఫ్టర్ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్
Posted On 2026-05-27 16:58:02
Readmore >
ఇందిరా మహిళా శక్తి భవనాలను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-27 16:43:06
Readmore >
అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి ధాన్యం రక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-05-27 16:39:20
Readmore >
కొనుగోళ్ళు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-27 16:35:33
Readmore >
వివోఏల నిరవధిక సమ్మెకు బిఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి సంఘీభావం...
Posted On 2026-05-27 16:31:01
Readmore >