Posted on 2025-10-29 16:07:45
తృటి లో తప్పిన పెను ప్రమాదం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల రవి పబ్లిక్ స్కూల్ బస్సు విద్యార్థులను స్కూల్ సమయం అయిపోయాక ఇంటికి చేరి వేసే సమయంలో అర్సపల్లి రైల్వే గేటు వద్దకు రాగానే అటు నుండి వెళుతున్న లారీ డీ కొట్టడంతో స్కూల్ బస్సు దెబ్బతినగా బస్సులో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.. అయితే బస్సులోని విద్యార్థులకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. అయితే స్వల్ప గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. స్వల్ప ప్రమాదంతోనే విద్యార్థులు స్వల్ప గాయాలతో ఆసుపత్రికి చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే పెద్ద ఎత్తున ప్రమాదం ఏర్పడితే పరిస్థితి తీవ్రంగా ఉండేదని స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో జిల్లాలో భీంగల్ ప్రాంతంలో స్కూల్ బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. అయినా ఆర్టిఏ అధికారులు స్కూల్ బస్సుల ఫిట్నెస్ ను ఈ విద్యా సంవత్సరం సరి చూశారా లేదా అనేది విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనుమానం కలుగుతుంది.
లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >
సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Posted On 2026-07-31 05:03:03
Readmore >
అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్
Posted On 2026-07-31 05:01:23
Readmore >
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >