Posted on 2025-10-28 12:53:03
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాసుజాతనగర్ మండలంలో (సిపిఎం) ఆఫీస్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర నాయకులు,మరియు జిల్లా నాయకులు,అదేవిధంగా మండల నాయకుల, ఆధ్వర్యంలో కడియాల సత్యనారాయణ రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా వారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులుకడియాల సత్యనారాయణ మద్దతు తెలిపిన (23) మండలాల నుంచి (21) మండలాలు పూర్తి సంపూర్ణ మద్దతు తెలిపిన అధ్యక్షులు, కార్యదర్శులు,తెలపడం జరిగింది. నాపై నమ్మకం ఉంచి రెండోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుసుకుంటూ సంఘానికి రుణపడి ఉంటాను ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు,మండల నాయకులు,సభ్యులు, మహిళలు,పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాని విజయవంతం చేశారు.
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >