Posted on 2025-10-22 17:33:33
డైలీ భారత్, దమ్మన్నపేట:జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు నేడు RBSK ( రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం) ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు వైద్య అధికారులు Dr. అరుణ, Dr.SK అఖిల్ మరియు పార్మశిష్టు A పవిత్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అని పాటశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ బోయన్న గారి నారాయణ తెలిపారు ముందుగా విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు డబ్బు లేకపోయినా పర్వా లేదు కానీ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు వ్యక్తిగత పరిశభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలి అని తెలిపారు ఫ్రైడే ( శుక్రవారం ) ను డ్రై డే గా పాటించాలని ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలువ లేకుండా చూసుకోవాలని ప్రస్తుతము డెంగ్యూ మలేరియా వ్యాధులు ప్రభలుతున్నాయి కావున వాటి గూర్చి తల్లి తండ్రులకు తెలియ చేస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు దోమ తెరలు వాడాలని సూచించారు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో మీరందరూ పాలుపంచుకోవాలని కోరారు
ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు గుడి కాడి కొమురయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత విద్యార్థులు పాల్గొన్నారు
నకిలీ నంబర్ ప్లేట్ వినియోగించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు
Posted On 2026-05-11 21:02:02
Readmore >
మతసామరస్యాన్ని కాపాడేలా పండుగల నిర్వహణ చేపట్టాలి : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-05-11 20:42:59
Readmore >
రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్
Posted On 2026-05-11 20:38:54
Readmore >
ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ
Posted On 2026-05-11 20:36:52
Readmore >
భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశలు
Posted On 2026-05-11 19:52:59
Readmore >
విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-11 19:12:13
Readmore >