Posted on 2025-10-09 23:48:22
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
రూరల్ ఎమ్మెల్యే పరామర్శించనున్న సీఎం..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాతృమూర్తి అనారోగ్య సమస్యలతో మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ని పరామర్శించనున్నారు. ఇదే రోజు ద్వాదశ దినకర్మ కావడంతో ఆయనను స్వయంగా కలిసి ఎమ్మెల్యే తల్లి మృతికి గల కారణాలను తెలుసుకుని ఓదార్చనున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం ఓ ప్రకటనలో తెలిపింది. కావున జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో పలు ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >