" /> ." /> ." />
Posted on 2025-10-09 10:20:52
డైలీ భారత్, హైదరాబాద్:ఆర్టీసీ చార్జీల పెంపు వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేపట్టిన "చలో బస్భవన్" నిరసనకు ముందు కేటీఆర్ను గురువారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నంది నగర్లోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. శాంతియుత నిరసనకే ప్రభుత్వం అడ్డుపడుతోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్జీలు వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. పోలీసు నిర్బంధాలు బీఆర్ఎస్ను ఆపలేవని హెచ్చరించారు.
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >