Posted on 2023-12-31 10:31:04
డైలీ భారత్, భువనగిరి : యాదగిరిగుట్ట లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆది వారం సెలవు దినం కావ డంతో శ్రీ లక్ష్మీనర సింహ స్వామిని దర్శించు కునేందు కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
స్వామి వారి ధర్మ దర్శనా నికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమ యం పడుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.
కాగా తెలంగాణలో సుప్ర సిద్ధమైన "యాదగిరి"ని ఒక ఆంధ్రా అయ్యోరు చెప్పిన దానికి విలువనిచ్చి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్,యా దాద్రి" గా మార్చడం అప్రజా స్వామికమని ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి అన్నారు.
తెలంగాణలో ఎందరో ఆ దేవుని పేరు పెట్టుకున్న యాదగిరి" లున్నారని,ఆ దేవుని మీద గురి ఉన్నదని, పాత కృష్ణా జిల్లాలో వేదాద్రి" ఉన్నది..దాని వికృతియే "యాదాద్రి" ఈ వికృతి మనకెందుకు?..
తెలంగాణ ప్రాంతీయతను ప్రతిబింబించే పురాతన, సనాతన "యాదగిరి" పేరునే పున రుద్ధరించవలసిందిగా కొత్త ముఖ్యమంత్రి రేవం త్రెడ్డిని కోరుతున్నాన న్నారు
షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి సి.పెంటయ్య విజయం
Posted On 2026-02-13 15:28:44
Readmore >
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 15:52:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 15:17:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 15:11:28
Readmore >
అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్
Posted On 2026-02-10 14:32:27
Readmore >
బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్
Posted On 2026-02-10 14:23:27
Readmore >
మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Posted On 2026-02-10 13:03:20
Readmore >