Posted on 2023-12-31 10:28:20
డైలీ భారత్, హైదరాబాద్: రైతుభరోసా, పెన్షన్లపై అపో హలకు తావులేదని, పాత లబ్ధిదారులకు యథా విధిగా ఈ పథకాలు అంది స్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా కావాల నుకునే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్రస్థా యిలో పరిస్థితులపై ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యకార్యదర్శి వి శేషాద్రితో రేవంత్ సమీక్ష నిర్వహించారు.
ప్రజాపాలన దరఖాస్తులో కుటుంబ వివరాలతో పాటు అభయహస్తం గ్యారంటీ పథకాల వివరాలు కూడా ఇచ్చారు.పథకాలు కావా ల్సిన వారు టిక్ చేయడంతో పాటు ఈ వివరాలు కూడా నింపాల్సి ఉంది.
రైతు భరోసా, వృద్ధాప్య పెన్షన్, వితంతు, చేనేత, బీడీ కార్మికులకు, దివ్యాంగ పెన్షన్లు పాత వారికి యథా విదిగా ఇస్తామని వెల్లడిం చారు. కొత్త వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రజాపా లన దరఖాస్తులు అమ్మకాల పై ఆయన రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన కార్యక్రమానికి హాజరవుతున్న ప్రజలకు తాగునీరు అందించడంతో పాటు నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
అర్జీదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసు కోవాలన్నారు. పాత పథకా ల విషయంలో ఎలాంటి గంగరగోళానికి గురి కావొద్దన్నారు.
షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి సి.పెంటయ్య విజయం
Posted On 2026-02-13 15:28:44
Readmore >
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 15:52:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 15:17:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 15:11:28
Readmore >
అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్
Posted On 2026-02-10 14:32:27
Readmore >
బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్
Posted On 2026-02-10 14:23:27
Readmore >